తెలంగాణలో సభలు, సమావేశాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు అణచివేత వ్యతిరేక వేదిక కన్వీనర్ ఆచార్య హరగోపాల్. ఈ నెల 25న తాము తలపెట్టిన ధర్నాకు నియమాలతో కూడిన అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధర్నా సాఫీగా సాగేలా చూడాలని కోరుతూ ఆయన ఇవాళ డీజీపీ మహేందర్రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
'తెలంగాణ ఉద్యమకారులుగా నిర్బంధాలను మేం ప్రశ్నిస్తాం' - తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం నెలకొందన్నారు అణచివేత వ్యతిరేక వేదిక కన్వీనర్ ఆచార్య హరగోపాల్. సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం సబబు కాదని పేర్కొన్నారు.

Professor Haragopal Meet DGP Mahendhar Reddy latest news
తెలంగాణలో సభలు, సమావేశాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు అణచివేత వ్యతిరేక వేదిక కన్వీనర్ ఆచార్య హరగోపాల్. ఈ నెల 25న తాము తలపెట్టిన ధర్నాకు నియమాలతో కూడిన అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధర్నా సాఫీగా సాగేలా చూడాలని కోరుతూ ఆయన ఇవాళ డీజీపీ మహేందర్రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
'రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం నెలకొంది'
'రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం నెలకొంది'