ETV Bharat / state

ఆచార్య జయశంకర్​ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్​

ఆచార్య జయశంకర్​ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. ప్రొఫెసర్​ జయశంకర్​ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్​లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

author img

By

Published : Aug 6, 2019, 1:23 PM IST

telangana bhavan

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్​ చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమానికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

'ఆచార్య జయశంకర్​ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి'

ఇవీ చూడండి;నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్టు

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్​ చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమానికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

'ఆచార్య జయశంకర్​ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి'

ఇవీ చూడండి;నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.