ETV Bharat / state

విశాఖ ఘటనపై ప్రధాని మోదీ విచారం

author img

By

Published : May 7, 2020, 10:50 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

prime-minister-modis-sadness-over-visakha-gas-trajedy
విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖతో మాట్లాడారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

prime-minister-modis-sadness-over-visakha-gas-trajedy
విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ

ఇదీచూడండి: ఇంటర్ జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో విషవాయువు లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖతో మాట్లాడారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

prime-minister-modis-sadness-over-visakha-gas-trajedy
విశాఖ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోదీ

ఇదీచూడండి: ఇంటర్ జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.