ETV Bharat / state

'అనాథ పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలి'

అనాథ విద్యార్థులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. హైదరాబాద్ బేగంబజార్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా అనాథ ఆశ్రమంలో సెయిలింగ్​లో శిక్షణ పొందిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.

author img

By

Published : Jun 6, 2019, 10:51 PM IST

'అనాథ పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలి'

అనాథ పిల్లలకు అన్ని విధాల చేయూతనివ్వాలని తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేసం తెలిపారు. గత నెల రోజులుగా హుస్సేన్ సాగర్​లో నిర్వహించిన సెయిలింగ్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసారు. అనాథలను చేరదీసి వారికి వసతి, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సంస్థ నిర్వహకులను అభినందించారు. ఆశ్రమ భవనంపై మరో అంతస్తు నిర్మించేందుకు ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ప్రకటించారు.

'అనాథ పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలి'

ఇదీ చదవండి: అభిమానుల మనసు గెలిచిన మెగా హీరో

అనాథ పిల్లలకు అన్ని విధాల చేయూతనివ్వాలని తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేసం తెలిపారు. గత నెల రోజులుగా హుస్సేన్ సాగర్​లో నిర్వహించిన సెయిలింగ్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసారు. అనాథలను చేరదీసి వారికి వసతి, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సంస్థ నిర్వహకులను అభినందించారు. ఆశ్రమ భవనంపై మరో అంతస్తు నిర్మించేందుకు ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ప్రకటించారు.

'అనాథ పిల్లలను అన్ని విధాల ఆదుకోవాలి'

ఇదీ చదవండి: అభిమానుల మనసు గెలిచిన మెగా హీరో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.