ETV Bharat / state

ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

author img

By

Published : Dec 23, 2020, 12:22 PM IST

Updated : Dec 23, 2020, 1:28 PM IST

ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

12:19 December 23

ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

 ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌ నియామకంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ...  సామాజిక కార్యకర్త ధనగోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

గవర్నర్‌ కోటాలో గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌ మండలి పదవులు పొందగా వివిధ రంగాల్లో నిష్ణాతులను గవర్నర్ కోటాలో నియమించాలన్న నిబంధన పాటించ లేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ముగ్గురు ఎమ్మెల్సీలను హైకోర్టు ఆదేశించింది.  

ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

12:19 December 23

ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

 ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌ నియామకంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ...  సామాజిక కార్యకర్త ధనగోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

గవర్నర్‌ కోటాలో గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌ మండలి పదవులు పొందగా వివిధ రంగాల్లో నిష్ణాతులను గవర్నర్ కోటాలో నియమించాలన్న నిబంధన పాటించ లేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ముగ్గురు ఎమ్మెల్సీలను హైకోర్టు ఆదేశించింది.  

ఇవీ చూడండి: 'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

Last Updated : Dec 23, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.