ETV Bharat / state

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ - పవన్ కల్యాణ్ డ్రోన్ విజువల్స్ న్యూస్

అన్నం పెట్టే రైతన్న కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడిందని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నివర్‌ తుపానుతో నష్టపోయిన.. ఏపీ కృష్ణా జిల్లా రైతులను ఆయన పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పవన్ స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనకు సంబంధించి డ్రోన్ వీడియో చూడండి.

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ
నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ
author img

By

Published : Dec 2, 2020, 10:26 PM IST

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ

నివర్‌ తుపానుతో నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శ

ఇదీ చదవండి: విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.