ETV Bharat / state

సేంద్రియమే ఆరోగ్యమంత్రం...!

ఫాస్ట్​ఫుడ్​, రెడీ టూ కుక్ అంటూ పరుగులు తీసిన నగరవాసులు ఇప్పుడు ఆరోగ్యకర ఆహారంవైపు మొగ్గు చూపుతున్నారు. రసాయనాల వాడకంపై అప్రమత్తమవుతున్న నేటితరం... ఆర్గానిక్ ఫుడ్​ కావాలంటున్నారు. మరి అలాంటి సంప్రదాయ పద్ధతుల్లో దేశవ్యాప్తంగా పండించిన ఆహార ఉత్పత్తులకు వేదికైంది శిల్పారామం..!

author img

By

Published : Feb 7, 2019, 3:01 PM IST

శిల్పకళా వేదికలో సేంద్రియం...!

హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్​కి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ పదార్థాల ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి మహిళా రైతులు పాల్గొన్నారు. 6 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రదర్శన విశేషాలు మా ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్యకృష్ణ మాటల్లో విందాం...!

శిల్పకళా వేదికలో సేంద్రియం...!
undefined

హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్​కి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ పదార్థాల ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి మహిళా రైతులు పాల్గొన్నారు. 6 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రదర్శన విశేషాలు మా ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్యకృష్ణ మాటల్లో విందాం...!

శిల్పకళా వేదికలో సేంద్రియం...!
undefined
Intro:Hyd_tg_25_07_shops_chori_av_c29

మేడ్చల్ : కుత్బుల్లాపూర్
జీడిమెట్ల పిఎస్ పరిధిలో వరుస దుకాణాలలో దొంగతనాలు..


Body:వరుసగా మూడు దుకాణాలలో దొంగతనాలకు పాల్పడి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధి వెంకటేశ్వర నగర్ లో జరిగింది,,
ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెంకటేశ్వర నగర్ లోని వరుసగా మూడు కిరాణా దుకాణాల్లో సెటర్లు వంచి లోపలికి ప్రవేశించి కిరాణ షాపులలో నగదు 25000 వరకు ఎత్తుకెళ్లారని యజమానులు చెవుతున్నారు..


Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.