తిరుమలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నవనీతకృష్ణుని అలంకారంలో అమ్మవారు చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు.
![tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-14-11-tiruchanuru-brahmotsavams-chinna-sesha-vahanam-av-3038178_11112020210313_1111f_1605108793_995.jpg)
కరోనా నేపథ్యంలో ఆలయ సమీపంలోని వాహన మండపంలో వాహనసేవను ఏకాంతంగా నిర్వహించారు. వాహనసేవలో తితిదే జీయర్ స్వాములు, ఈవో జవహర్రెడ్డి, జేఈవో బసంత్కుమార్, బోర్డు సభ్యులు మురళీకృష్ణ, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.
![tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-14-11-tiruchanuru-brahmotsavams-chinna-sesha-vahanam-av-3038178_11112020210313_1111f_1605108793_525.jpg)
ఇదీ చదవండి: అవగాహనాలోపం.. భక్తులకు తప్పని ఇబ్బందులు