ETV Bharat / state

ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు

ఏపీలో కొత్తగా 377 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. 278 మంది వైరస్ ​నుంచి కోలుకోగా.. నలుగురు మరణించారు. మరో 3,033 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.

author img

By

Published : Jan 5, 2021, 9:46 PM IST

ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో గడచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. నలుగురు మృతి చెందారు. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది. ఇప్పటివరకు కోటీ 20 లక్షలపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు

ఇదీ చూడండి: నెల గడిచినా కొత్త మేయర్‌ లేరు: బండి సంజయ్​

ఆంధ్రప్రదేశ్​లో గడచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. నలుగురు మృతి చెందారు. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది. ఇప్పటివరకు కోటీ 20 లక్షలపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు
ఏపీలో కొత్తగా 377 కరోనా కేసులు.. 4 మరణాలు

ఇదీ చూడండి: నెల గడిచినా కొత్త మేయర్‌ లేరు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.