ETV Bharat / state

సులభంగానే.. మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు

author img

By

Published : Apr 4, 2021, 8:58 AM IST

Updated : Apr 4, 2021, 2:25 PM IST

మెదడు, నరాలకు సంబంధించి.. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం సులభతరంగా నిర్వహించే అంశంపై హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన సదస్సుకు విశేష స్పందన లభించింది. వర్చువల్ పద్ధతిలో.. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ న్యూరో సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.

endoscopy
మెదడు శస్త్ర చికిత్సలు

మెదడు, నరాలకు సంబంధించి.. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను 'ఎండోస్కోపీ' విధానంలో సులభంగా నిర్వహించవచ్చునని.. హైదరాబాద్​, ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వర్చువల్ పద్ధతిలో.. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ న్యూరో సర్జన్లతో ఆయన సదస్సు నిర్వహించారు.

శస్త్రచికిత్సలను.. రోబోటిక్ పద్ధతిలో చేసే విధానాన్ని డా.నాగేశ్వర్ రెడ్డి వివరించారు. ఎండోస్కోపీ విధానంలో చేసే ఆపరేషన్​లకు సంబంధించి.. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను తెలిపారు. ఈ సదస్సుకు విశేష స్పందన లభించింది.

మెదడు, నరాలకు సంబంధించి.. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను 'ఎండోస్కోపీ' విధానంలో సులభంగా నిర్వహించవచ్చునని.. హైదరాబాద్​, ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వర్చువల్ పద్ధతిలో.. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ న్యూరో సర్జన్లతో ఆయన సదస్సు నిర్వహించారు.

శస్త్రచికిత్సలను.. రోబోటిక్ పద్ధతిలో చేసే విధానాన్ని డా.నాగేశ్వర్ రెడ్డి వివరించారు. ఎండోస్కోపీ విధానంలో చేసే ఆపరేషన్​లకు సంబంధించి.. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను తెలిపారు. ఈ సదస్సుకు విశేష స్పందన లభించింది.

ఏఐజీ ఆస్పత్రి

ఇదీ చదవండి: ప్రతిధ్వని: విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాకు అంతం ఎక్కడ?

Last Updated : Apr 4, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.