ETV Bharat / state

'రెండుసార్లు ఆపరేషన్ చేయటంలో విఫలమైన వైద్యులు.. ప్రశ్నిస్తే ఎదురుతిరిగిన వైనం'

author img

By

Published : Dec 31, 2021, 3:19 PM IST

ఆపరేషన్ చేయటంలో.. ఒకసారి కాదు రెండు సార్లు విఫలమైన వైద్యులు.. ప్రశ్నించిన బాధిత కుటుంబసభ్యుల పైకే ఎదురుదాడికి దిగారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. న్యాయం చేస్తామంటూ దిగివచ్చారు. ఈ ఘటన నాచారంలోని ఈఎస్​ఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

nacharam-esi-doctors-recklessness
విఫలమైన వైద్యులు

నాచారం ఈఎస్​ఐ హాస్పిటల్​లో దారుణం చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ సూపరిండెంట్ కాళ్లను మొక్కింది. ఆసుపత్రిలో ఒక బాలికకు రెండు సార్లు చేతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఫెయిలయ్యారు. డాక్టర్ల తప్పిదాన్ని వేలెత్తి చూపిన బాధిత కుటుంబ సభ్యులపై వైద్య సిబ్బంది చిందులు వేశారు.

బాధిత కుటుంబ సభ్యులు నాచారం పోలీసులను ఆశ్రయించగానే, వారికి న్యాయం చేస్తామంటూ ఈఎస్​ఐ వైద్యులు దిగివచ్చారు.

నాచారం ఈఎస్​ఐ హాస్పిటల్​లో దారుణం చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ సూపరిండెంట్ కాళ్లను మొక్కింది. ఆసుపత్రిలో ఒక బాలికకు రెండు సార్లు చేతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఫెయిలయ్యారు. డాక్టర్ల తప్పిదాన్ని వేలెత్తి చూపిన బాధిత కుటుంబ సభ్యులపై వైద్య సిబ్బంది చిందులు వేశారు.

బాధిత కుటుంబ సభ్యులు నాచారం పోలీసులను ఆశ్రయించగానే, వారికి న్యాయం చేస్తామంటూ ఈఎస్​ఐ వైద్యులు దిగివచ్చారు.

ఇదీ చూడండి: దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతి- రాజస్థాన్​లో ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.