ETV Bharat / state

రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త

author img

By

Published : Apr 3, 2020, 6:05 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త రేషన్ బియ్యం పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున అందించారు.

ముషీరాబాద్​లో రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముషీరాబాద్​లో రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాల్లో తెల్లకార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త ప్రారంభించారు. అర్హులందరికీ బియ్యాన్ని పంపిణీ చేస్తామని...ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులెవరూ గుంపులుగా రావొద్దని గోపాల్ కోరారు. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

ముషీరాబాద్​లో రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి : వైద్య ఆరోగ్య, పోలీస్‌ శాఖలకు పూర్తి వేతనం... జీఓ జారీ

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాల్లో తెల్లకార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త ప్రారంభించారు. అర్హులందరికీ బియ్యాన్ని పంపిణీ చేస్తామని...ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులెవరూ గుంపులుగా రావొద్దని గోపాల్ కోరారు. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

ముషీరాబాద్​లో రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి : వైద్య ఆరోగ్య, పోలీస్‌ శాఖలకు పూర్తి వేతనం... జీఓ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.