ETV Bharat / state

పురపోరుకు కసరత్తు వేగవంతం

పురపాలక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్​సైట్ tsec.gov.in లో పొందుపర్చారు.

author img

By

Published : Jul 17, 2019, 5:55 AM IST

Updated : Jul 17, 2019, 7:29 AM IST

కసరత్తు వేగవంతం

పురపోరుకు కసరత్తు వేగవంతమవుతోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో సహా 127 మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రకటించారు. ఈనెల పదో తేదీన వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిష్కరించి వార్డుల వారీ ఫొటో ఓటర్ల తుదిజాబితా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు కూడా వెలువరించడం వల్ల రిజర్వేషన్ల ఖరారుకు మార్గం సుగమమైంది.

కొత్త పురపాలక చట్టంలో పొందుపర్చే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో, ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారు. ఆ వివరాలు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈ నెల 21న ప్రకటించనున్నారు. వార్డుల వారీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్​సైట్ tsec.gov.in లో పొందుపర్చారు.

పురపోరుకు కసరత్తు వేగవంతమవుతోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో సహా 127 మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రకటించారు. ఈనెల పదో తేదీన వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిష్కరించి వార్డుల వారీ ఫొటో ఓటర్ల తుదిజాబితా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు కూడా వెలువరించడం వల్ల రిజర్వేషన్ల ఖరారుకు మార్గం సుగమమైంది.

కొత్త పురపాలక చట్టంలో పొందుపర్చే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో, ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారు. ఆ వివరాలు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈ నెల 21న ప్రకటించనున్నారు. వార్డుల వారీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్​సైట్ tsec.gov.in లో పొందుపర్చారు.

కసరత్తు వేగవంతం

ఇవీ చూడండి: తెలుగు ఎంపీలను సత్కరించిన దిల్లీ తెలుగు అకాడమీ

Intro:మరుగుదొడ్ల నిర్మాణంపై వికారాబాద్ జిల్లా పాలనాధికారి ప్రజలకు అవగాహన


Body:మరుగుదొడ్ల నిర్మాణంపై వికారాబాద్ జిల్లా పాలనాధికారి ప్రజలకు అవగాహన


Conclusion:మహిళల ఆత్మగౌరవం మరుగుదొడ్డి నని వికారాబాద్ జిల్లా పాలనాధికారిni masrath khanam ayesha 0 తెలిపారు ఆదివారం kodangal మండలంలోని లోని chitlapally 0 గ్రామంలోని ప్రజలకు కల్పించారు గ్రామస్తులు డప్పు లతో ఊరేగింపుగా వచ్చి జిల్లా పాలనాధికారి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత ప పాటించి చి స్వచ్ఛత గా ఉండేటట్లు చూడాలని తెలిపారు....0 బహిరంగ మల విసర్జన చేస్తే అంటువ్యాధులు వచ్చి గ్రామంలోని ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు అందుకోసం ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించు కుంటే ప్రభుత్వం ప్రోత్సాహకంగా 12 వేల రూపాయలను అందిస్తుందని తెలిపారు గ్రామంలోని యువతీ యువకులు చదువుకున్న ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు అనంతరం ఆమె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని బొట్టు పెట్టి ... పూలు ఇచ్చి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు ఇటీవల మరుగుదొడ్లు నిర్మించుకున్న వారిని అభినందించారు కార్యక్రమంలో లో డి ఆర్ ఓ మోతిలాల్ కొడంగల్ ఎంపీడీవో మోహన్ లాల్ గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి ఇ రాము ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు
Last Updated : Jul 17, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.