ETV Bharat / state

'వానాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలి'

author img

By

Published : Jun 3, 2020, 7:11 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గంలో మంచి నీటి ఎద్దడి రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

musheerabad mla latest news
musheerabad mla latest news

ప్రజలు మంచి నీటిని పొదుపుగా వాడి భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలో మంచి నీటి సరఫరా కొరత సమస్యలపై జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. అడిక్​మెట్​ డివిజన్ వడ్డెర బస్తీలో శాశ్వతంగా మంచినీటి కొరత తీర్చే పనులను ఆయన ప్రారంభించారు.

వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా అధికారులు, సిబ్బంది మంచి నీటి పైప్​లైన్లను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డితోపాటు పలువురు నేతలు కలిశారు.

ప్రజలు మంచి నీటిని పొదుపుగా వాడి భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలో మంచి నీటి సరఫరా కొరత సమస్యలపై జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. అడిక్​మెట్​ డివిజన్ వడ్డెర బస్తీలో శాశ్వతంగా మంచినీటి కొరత తీర్చే పనులను ఆయన ప్రారంభించారు.

వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా అధికారులు, సిబ్బంది మంచి నీటి పైప్​లైన్లను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డితోపాటు పలువురు నేతలు కలిశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.