ETV Bharat / state

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: తలసాని

author img

By

Published : Feb 28, 2021, 7:31 PM IST

ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్​ సనత్​నగర్ డివిజన్​లోని ఎస్​ఆర్​ నగర్, రాజరాజేశ్వరి నగర్​లలో ఆయన పర్యటించారు.

Minister Talasani Srinivas Yadav visiting Sanath Nagar Division in Hyderabad
'ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా'

కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అసోసియేషన్​ సభ్యులు తనకు దృష్టికి తీసుకురావాలని... మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. హైదరాబాద్​ సనత్​నగర్ డివిజన్​లోని ఎస్​ఆర్​ నగర్, రాజరాజేశ్వరి నగర్​లలో ఆయన పర్యటించారు.

ఎస్​ఆర్​ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్​కు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్​ అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీదేవి ఎన్నికయ్యారు. అనంతరం రాజరాజేశ్వరి నగర్​లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అసోసియేషన్​ సభ్యులు తనకు దృష్టికి తీసుకురావాలని... మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. హైదరాబాద్​ సనత్​నగర్ డివిజన్​లోని ఎస్​ఆర్​ నగర్, రాజరాజేశ్వరి నగర్​లలో ఆయన పర్యటించారు.

ఎస్​ఆర్​ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్​కు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్​ అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీదేవి ఎన్నికయ్యారు. అనంతరం రాజరాజేశ్వరి నగర్​లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఇదీ చదవండి: అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్​ అన్నం.. గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.