ETV Bharat / state

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: తలసాని - latest news of talasani plated a tree at uppal

డబ్బుతో వర్షాన్ని కొనలేమని కేవలం సమృద్ధిగా చెట్లను పెంచడం ద్వారా సకాలంలో వర్షాలను.. కలుష్య రహిత పర్యావరణాన్ని అందిపుచ్చుకోవచ్చని మంత్రి తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్​ ఉప్పల్​లోని హెచ్​ఎండీఏ భగాయత్​లో ఎమ్మెల్యే భేతి సుభాశ్​ రెడ్డితో కలిసి ఆయన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

minister talasani participated haritha haram program at uppal in hyderabad
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి:మంత్రి తలసాని
author img

By

Published : Jun 30, 2020, 2:27 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‌హైదరాబాద్ ఉప్పల్​లోని‌ హెచ్ఎండీఏ భగాయత్​లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవనం కోసం కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే భేతి సుభాశ్​ రెడ్డితో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.

భావితరాల కోసం‌ బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు‌ తీసుకెళ్తున్నారన్నారు. చెట్లను పెంచడం ద్వారా సమృద్ధిగా వర్షాలు, కాలుష్య రహిత పర్యావరణాన్ని అందింపుచుకోవచ్చన్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‌హైదరాబాద్ ఉప్పల్​లోని‌ హెచ్ఎండీఏ భగాయత్​లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవనం కోసం కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే భేతి సుభాశ్​ రెడ్డితో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు.

భావితరాల కోసం‌ బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు‌ తీసుకెళ్తున్నారన్నారు. చెట్లను పెంచడం ద్వారా సమృద్ధిగా వర్షాలు, కాలుష్య రహిత పర్యావరణాన్ని అందింపుచుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి: 59 చైనా యాప్​లపై నిషేధం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.