ETV Bharat / state

'పేద విద్యార్థుల కోసమే కేజీ టు పీజీ విద్య' - నీట్​ ర్యాంకర్లకు మంత్రి అభినందన

ముఖ్యమంత్రి కేసీఆర్​ పేద విద్యార్థుల కలను నిజం చేసేలా కేజీ టు పీజీ విద్యను అందుబాటులోకి తెచ్చారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. నీట్​లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులను మంత్రి ప్రశంసించారు.

మంత్రి అభినందన
author img

By

Published : Jun 11, 2019, 9:50 PM IST

నీట్​ పరీక్షలో గిరిజన గురుకుల విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రశంసించారు. రాజేంద్రనగర్​లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పేద విద్యార్థుల కలను నిజం చేసేందుకు కేజీ టూ పీజీ విద్యను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్​కుమార్​, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​

ఇదీ చూడండి : నీరవ్​ కోసం జైలు బ్యారక్​ నెం.12 సిద్ధం

నీట్​ పరీక్షలో గిరిజన గురుకుల విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ కనబరిచారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రశంసించారు. రాజేంద్రనగర్​లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పేద విద్యార్థుల కలను నిజం చేసేందుకు కేజీ టూ పీజీ విద్యను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్​కుమార్​, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​

ఇదీ చూడండి : నీరవ్​ కోసం జైలు బ్యారక్​ నెం.12 సిద్ధం

Intro:TG_KMM_07_11_SAMASYALA BADULU_PKG02_g9


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.