ETV Bharat / state

కరోనా కేసులు పెరుగుతున్నాయ్​.. టీకా తప్పనిసరి: అసదుద్దీన్​

author img

By

Published : Mar 22, 2021, 6:35 PM IST

ఎంఐఎం పార్టీ​ అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ కొవిడ్​ టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని.. వ్యాక్సిన్​ తప్పనిసరి వేయించుకోవాలని సూచించారు.

asaduddin owaisi
అసదుద్దీన్​ ఓవైసీ

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

కంచన్ బాగ్​లోని ఓవైసీ ఆస్పత్రిలో ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా త్వరగా తీసుకోవాలని.. కరోనా నుంచి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయ్​.. టీకా తప్పనిసరి: అసదుద్దీన్​

ఇదీ చదవండి: కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపిన పలువురు నాయకులు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

కంచన్ బాగ్​లోని ఓవైసీ ఆస్పత్రిలో ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా త్వరగా తీసుకోవాలని.. కరోనా నుంచి రక్షణ పొందాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయ్​.. టీకా తప్పనిసరి: అసదుద్దీన్​

ఇదీ చదవండి: కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపిన పలువురు నాయకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.