ETV Bharat / state

మెట్రో ఎండీకి అవార్డు

సీఈవో ఆఫ్ ది ఇయర్-2019కు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎంపికయ్యారు. కేటీఆర్ అవార్డు అందించారు.

author img

By

Published : Feb 24, 2019, 10:59 PM IST

Updated : Feb 24, 2019, 11:17 PM IST

అవార్డు అందుకుంటున్న ఎన్వీఎస్​

ఫ్రొఫెషనల్ సీఈవో ఆఫ్​ ది ఇయర్​ 2019 అవార్డు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిని వరించింది. ది సీఈవో క్లబ్స్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఎన్వీఎస్​కు జ్ఞాపికనుఅందించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఉన్నతమైన మేనేజ్​మెంట్ నిపుణులతో కూడిన జ్యూరీ సభ్యులు ఎన్వీఎస్​ రెడ్డిని ఎంపిక చేశారు.

మెట్రో ఎండీకి అవార్డు

ఫ్రొఫెషనల్ సీఈవో ఆఫ్​ ది ఇయర్​ 2019 అవార్డు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిని వరించింది. ది సీఈవో క్లబ్స్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఎన్వీఎస్​కు జ్ఞాపికనుఅందించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఉన్నతమైన మేనేజ్​మెంట్ నిపుణులతో కూడిన జ్యూరీ సభ్యులు ఎన్వీఎస్​ రెడ్డిని ఎంపిక చేశారు.

Last Updated : Feb 24, 2019, 11:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.