ETV Bharat / state

అనితపై దాడికి నిరసనగా మహిళా కాంగ్రెస్ మౌనదీక్ష​

అత్యాచార నిందితులు,మహిళలపై దాడికి దిగే వారిని కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్​ ప్యారడైజ్  గాంధీ విగ్రహం వద్ద  మౌన దీక్ష చేశారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళా మంత్రిని నియమించాలన్నారు. లోకాయుక్తను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jul 2, 2019, 5:21 PM IST

అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ మహిళల మౌన దీక్ష

మహిళలను రక్షించండి మానవ మృగాలను శిక్షించండి అంటూ సికింద్రాబాద్ ప్యారడైజ్ గాంధీ విగ్రహం వద్ద మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రానికి అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ఆకృత్యాలు, అత్యాచారాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హోమాలు చేయడానికి, స్వామీజీలను కలవడానికి కేసీఆర్​కు సమయం ఉన్నప్పడు...అత్యాచార బాధితులను పరామర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.
అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఘటనకు కారకులైన తెరాస నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలంతా చైతన్యవంతులై ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నస్తే ప్రతి దాడి చేయాలని ఆమె సూచించారు.

ఎవరైనా మహిళలపై దాడికి యత్నస్తే ప్రతి దాడి చేయాలి : ఇందిరా శోభన్

ఇవీ చూడండి : గోదావరిలోకి చేరుతున్న వరద నీరు... తెగిపోయిన ​ డ్యాం

మహిళలను రక్షించండి మానవ మృగాలను శిక్షించండి అంటూ సికింద్రాబాద్ ప్యారడైజ్ గాంధీ విగ్రహం వద్ద మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రానికి అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ఆకృత్యాలు, అత్యాచారాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హోమాలు చేయడానికి, స్వామీజీలను కలవడానికి కేసీఆర్​కు సమయం ఉన్నప్పడు...అత్యాచార బాధితులను పరామర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.
అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఘటనకు కారకులైన తెరాస నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలంతా చైతన్యవంతులై ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నస్తే ప్రతి దాడి చేయాలని ఆమె సూచించారు.

ఎవరైనా మహిళలపై దాడికి యత్నస్తే ప్రతి దాడి చేయాలి : ఇందిరా శోభన్

ఇవీ చూడండి : గోదావరిలోకి చేరుతున్న వరద నీరు... తెగిపోయిన ​ డ్యాం

Intro:tg_mbnr_05_02_intigreated_market_ku_pariselana_vo_ts10049
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేసేందుకు గద్వాల కలెక్టర్ శశాంక మరియు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్థల పరిశీలన చేశారు. గద్వాల పట్టణ ప్రజలు మార్కెట్కు వెళ్లాలంటే గత కొంత వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తుంది. కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలు చేపలు మాంసాహారం పూల మార్కెట్ సంబంధించి ఒకే చోట ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి గద్వాల వ్యవసాయ మార్కెట్ స్థలంలో స్థల పరిశీలన చేశారు.


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.