ETV Bharat / state

కార్తీక శోభ... కన్నుల పండువగా దీపాలంకరణ

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో దీపాలంకరణ నిర్వహించారు.

author img

By

Published : Nov 3, 2019, 11:50 PM IST

దుర్గాదేవి ఆలయంలో కన్నుల పండువగా దీపాలంకరణ
దుర్గాదేవి ఆలయంలో కన్నుల పండువగా దీపాలంకరణ

కార్తీకమాసం సందర్భంగా భాగ్యనగరంలోని ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. నారాయణగూడలోని గాంధీ కుటీర్​ వద్దనున్న శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో కార్తీకమాస మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఆకాశ దీప ప్రజ్వలనతో ప్రారంభించి...116 దీపాల అలంకరణ చేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ పరమేశ్వరుని వేడుకున్నారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

దుర్గాదేవి ఆలయంలో కన్నుల పండువగా దీపాలంకరణ

కార్తీకమాసం సందర్భంగా భాగ్యనగరంలోని ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. నారాయణగూడలోని గాంధీ కుటీర్​ వద్దనున్న శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో కార్తీకమాస మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఆకాశ దీప ప్రజ్వలనతో ప్రారంభించి...116 దీపాల అలంకరణ చేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ పరమేశ్వరుని వేడుకున్నారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

TG_Hyd_49_03_Karteeka Deepostavam On Gandi Kutir_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) కార్తీకమాసం సందర్భంగా... భాగ్యనగరంలోని ఆలయాలు అధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. నారాయణగూడా గాంధీ కోటీర్ వద్దనున్న శ్రీశ్రీశ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో కార్తీకమాస మహోత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. పరమేశ్వరునికి- శ్రీ మహా విష్ణవునకు ప్రీతికరమైన పవిత్ర కార్తీకమాసం సందర్భంగా... ఆలయ సిబ్బంది ఆకాశ దీప ప్రజ్వలనతో ప్రారంభించి... 1116 ల దీప అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరునికి మొక్కుకున్నారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.