ETV Bharat / state

కొప్పుల మహేశ్వర్​ రెడ్డికి మంత్రుల​ పరామర్శ - కొప్పుల మహేశ్వర్​ రెడ్డికి కేటీఆర్​ పరామర్శ

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్​ రెడ్డిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పరామర్శించారు. కేటీఆర్​తోపాటు మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్​ గౌడ్​, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు.

కేటీఆర్​ ​పరామర్శ
author img

By

Published : Sep 22, 2019, 6:23 PM IST

కొప్పుల మహేశ్వర్​ రెడ్డికి కేటీఆర్​ పరామర్శ

హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్​ రెడ్డిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పరామర్శించారు. ఎమ్మెల్యేకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బాల్క సుమన్‌ ఉన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేశ్వర్​ రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి : భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం

కొప్పుల మహేశ్వర్​ రెడ్డికి కేటీఆర్​ పరామర్శ

హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్​ రెడ్డిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పరామర్శించారు. ఎమ్మెల్యేకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బాల్క సుమన్‌ ఉన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేశ్వర్​ రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి : భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం

TG_Hyd_42_22_KTR_Paramarsha_MLA_Koppula_AV_3064645 Reporter: Nageswara chary Script: Razaq Note: ఫీడ్‌ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) ఇటీవర రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పరామర్శించారు. ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వర్‌రెడ్డి వద్దకు కేటీఆర్‌తోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బాల్క సుమన్‌లు వెళ్లారు. అయనకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

For All Latest Updates

TAGGED:

hyderabad
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.