ETV Bharat / state

కాంచీపురం అత్తివరదరాజ స్వామికి సీఎం కేసీఆర్​ ప్రత్యేక పూజలు

ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్​ రోజా​ కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అత్తివరదరాజ స్వామికి కేసీఆర్​ ప్రత్యేక పూజలు చేశారు.

author img

By

Published : Aug 12, 2019, 2:41 PM IST

Updated : Aug 12, 2019, 3:18 PM IST

కంచి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్​తోపాటు ఏపీఐఐసీ ఛైర్మన్​ రోజా ​ కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అత్తివరదరాజస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్​కు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరిగి కేసీఆర్​ దంపతులు తిరుమలకు బయల్దేరారు.

ఉదయం 10గంటల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి చేరుకున్నారు.

కాంచీపురం అత్తివరదరాజ స్వామికి కేసీఆర్​ ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి;అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!

ముఖ్యమంత్రి కేసీఆర్​తోపాటు ఏపీఐఐసీ ఛైర్మన్​ రోజా ​ కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అత్తివరదరాజస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్​కు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరిగి కేసీఆర్​ దంపతులు తిరుమలకు బయల్దేరారు.

ఉదయం 10గంటల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి చేరుకున్నారు.

కాంచీపురం అత్తివరదరాజ స్వామికి కేసీఆర్​ ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి;అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!

Last Updated : Aug 12, 2019, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.