రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.
గవర్నర్ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్
పాలనలో నూతన సంస్కరణలు, కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలను సీఎం గవర్నర్కు వివరించారు.
సీఎం కేసీఆర్
రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి : అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి
Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ పరిధిలోనే చిత్రలెవుట్ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కాలనీవాసులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్రలెవుట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కళ్యాణ మహోత్సవానికి కాలనీవాసులతో పాటు ఇతర కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించి. కుటుంభ సమేతంగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా కాలనీవాసులంతా కలిసి తమ ఇంట్లో వివాహం వలె సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటున్నామని, పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవానికి హాజరైన విజయవంతం చేసిన కాలనీవాసులకు ధన్యవాదాలని తెలిపారు.
బైట్ : అంజిరెడ్డి (అధ్యక్షుడు, కాలనీ సంక్షేమ సంఘం)
Body:Hyd_tg_39_14_Chitralyout Srirama kalyanam_Ab_C4
Conclusion:Hyd_tg_39_14_Chitralyout Srirama kalyanam_Ab_C4
బైట్ : అంజిరెడ్డి (అధ్యక్షుడు, కాలనీ సంక్షేమ సంఘం)
Body:Hyd_tg_39_14_Chitralyout Srirama kalyanam_Ab_C4
Conclusion:Hyd_tg_39_14_Chitralyout Srirama kalyanam_Ab_C4