ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్

author img

By

Published : Apr 14, 2019, 6:39 PM IST

పాలనలో నూతన సంస్కరణలు, కొత్త మున్సిపల్​, రెవెన్యూ చట్టాలు వంటి అంశాలపై సీఎం కేసీఆర్​ గవర్నర్​ను కలిసి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలను సీఎం గవర్నర్​కు వివరించారు.

సీఎం కేసీఆర్​

రాజ్ భవన్​లో గవర్నర్ నరసింహన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్​కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.

గవర్నర్​తో భేటీ అయిన కేసీఆర్​

రాజ్ భవన్​లో గవర్నర్ నరసింహన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్​కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.

గవర్నర్​తో భేటీ అయిన కేసీఆర్​

ఇదీ చదవండి : అంబేడ్కర్​ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి

Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ పరిధిలోనే చిత్రలెవుట్ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కాలనీవాసులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్రలెవుట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కళ్యాణ మహోత్సవానికి కాలనీవాసులతో పాటు ఇతర కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించి. కుటుంభ సమేతంగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా కాలనీవాసులంతా కలిసి తమ ఇంట్లో వివాహం వలె సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటున్నామని, పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవానికి హాజరైన విజయవంతం చేసిన కాలనీవాసులకు ధన్యవాదాలని తెలిపారు.

బైట్ : అంజిరెడ్డి (అధ్యక్షుడు, కాలనీ సంక్షేమ సంఘం)


Body:Hyd_tg_39_14_Chitralyout Srirama kalyanam_Ab_C4


Conclusion:Hyd_tg_39_14_Chitralyout Srirama kalyanam_Ab_C4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.