ETV Bharat / state

'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'

ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆనాటి కాంగ్రెస్‌ సర్కార్‌ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే తాను రాజీనామా చేస్తానని అసెంబ్లీలో చెప్పారు.

author img

By

Published : Mar 16, 2020, 6:15 PM IST

kcr-fire-on-opposition-part-leaders-in-assembly
'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'
'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'

'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.