ETV Bharat / state

కార్తీకశోభ... బాపుఘాట్​లో భక్తుల కోలాహలం

author img

By

Published : Nov 12, 2019, 12:21 PM IST

కార్తీకపౌర్ణమి సందర్భంగా హైదరాబాద్​లోని లంగర్​ హౌస్​ బాపుఘాట్​ వద్ద పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలుగించారు.

ముచుకుందా నదిలో తీరాన కార్తిక పౌర్ణమి వేడుకలు
ముచుకుందా నదిలో తీరాన కార్తిక పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్​లోని​ లంగర్ హౌస్ బాపు ఘాట్​లోని రామాలయంలో పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు పెద్దఎత్తున దీపారాధన చేశారు. బాపు ఘాట్ వద్ద ఉన్న ముచుకుందా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఘాట్​ వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసులతోపాటు గుడి కమిటీ సభ్యులు అన్ని ముందుస్తు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి: కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం

ముచుకుందా నదిలో తీరాన కార్తిక పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్​లోని​ లంగర్ హౌస్ బాపు ఘాట్​లోని రామాలయంలో పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు పెద్దఎత్తున దీపారాధన చేశారు. బాపు ఘాట్ వద్ద ఉన్న ముచుకుందా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఘాట్​ వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసులతోపాటు గుడి కమిటీ సభ్యులు అన్ని ముందుస్తు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి: కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం

Intro:Body:

tg-hyd-10-12-karthika-poojalu-av-ts10008_12112019081813_1211f_1573526893_480


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.