అంబర్పేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ని విమర్శించడం వల్ల బీజేపీ నేతలు తమ నైతికతను కోల్పోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భాజపా నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటూ దుయ్యబట్టారు.
కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
అంబర్పేట నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ పథకాలు పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఎంతో తోడ్పాటునందిస్తున్నాయని కొనియాడారు.
![కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4133079-1087-4133079-1565776805817.jpg?imwidth=3840)
అంబర్పేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ని విమర్శించడం వల్ల బీజేపీ నేతలు తమ నైతికతను కోల్పోతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భాజపా నేతలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటూ దుయ్యబట్టారు.
ఇదీ చూడండి:- 'ఎప్పుడు రావాలి..?'- కశ్మీర్ గవర్నర్కు రాహుల్ ట్వీట్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం మాట్లాడుతూ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ ద్వారా ఎంతోమంది పేదింటి ఆడబిడ్డలకు తోడ్పాటు నివ్వటం జరుగుతుంది...
ఈ ఒక్కరోజు ఈ ఒక్క నియోజకవర్గంలో దాదాపు 90 లక్షల వరకు ఇవ్వటం జరుగుతుంది అంటే తెలంగాణవ్యాప్తంగా కొన్ని వందల కుటుంబాలకు కొన్ని వందల కోట్లను ఇవ్వడం జరుగుతుంది... అంతేకాకుండా కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో అనేక సంక్షేమ పథకాలను రైతుబంధు పథకం మరియు రైతు బీమా ఆసరా పెన్షన్ వితంతువుల పెన్షన్ లో బీడీ కార్మికుల సంక్షేమం మరియు గీత కార్మికుల సంక్షేమం 24 గంటల కరెంటు లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టారు... కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దాన్ని కాపీ కొట్టారు అంటే ఎంత ముందుచూపుతో ఆలోచించే ఉంటారు అర్థం చేసుకోకుండా బిజెపి ఇలాంటి ప్రభుత్వాలు కేసిఆర్ గారిని విమర్శించడం వల్ల నైతికతను తెలియజేసిందని తెలిపారు.... ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ప్రభుత్వానికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మీరు తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే కాలేశ్వరం లాంటి ప్రాజెక్టుకు కేంద్రం నుండి నిధులు రాబట్టాలని అప్పుడు మీరు కెసిఆర్ గారిని విమర్శించినా ఒక అర్థం ఉంటుందని తెలిపారు....
బైట్: కాలేరు వెంకటేష్ (అంబర్ పేట ఎమ్మెల్యే)
Body:vijender amberpet
Conclusion:8555855674