ETV Bharat / state

పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ - పుస్తక ప్రదర్శన తాజా వార్త

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను జేడీ లక్ష్మినారాయణ సందర్శించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకుని పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలని సూచించారు.

jd-laxminarayana-visit-national-book-festival-in-hydearabad
పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ
author img

By

Published : Jan 2, 2020, 5:23 AM IST

హైదరాబాద్​ పుస్తక ప్రదర్శన ఒక విజ్ఞాన భాండాగారమని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనశాలను సందర్శించారు.

పుస్తక ప్రదర్శనను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు సందర్శించాలని, ఈ అవకాశం అరుదుగా వస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకాల వల్ల ప్రతి ఒక్కరికి సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.

పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

హైదరాబాద్​ పుస్తక ప్రదర్శన ఒక విజ్ఞాన భాండాగారమని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనశాలను సందర్శించారు.

పుస్తక ప్రదర్శనను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు సందర్శించాలని, ఈ అవకాశం అరుదుగా వస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకాల వల్ల ప్రతి ఒక్కరికి సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.

పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ

ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.