ETV Bharat / state

గాంధీభవన్​లో చెప్పులు కుట్టారు.. చాయ్ అమ్మారు!

author img

By

Published : Jan 23, 2020, 4:04 PM IST

గాంధీభవన్ వద్ద తెలంగాణ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పట్టభద్రుల ఎన్​ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

Innovative protest in youth congress aginest cca
ఎన్​ఆర్సీ, సీఏఏ వద్దూ.. ఉద్యోగ అవకాశాలే ముద్దు

ఎన్​ఆర్సీ, సీఏఏ వద్దు... ఉద్యోగ అవకాశాలే ముద్దు... అంటూ పట్టభద్రులు డిమాండ్​ చేశారు. మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసి.. ఎన్​ఆర్సీ, సీఏఏ అంటూ కాలక్షేపం చేస్తోందిని ఆరోపించారు. తెలంగాణ యుత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చాయ్, పండ్ల రసాలు అమ్ముతూ.. చెప్పులు కుడుతూ.. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ఎన్​ఆర్సీ, సీఏఏ వద్దూ.. ఉద్యోగ అవకాశాలే ముద్దు

ఇదీ చూడండి: 'సైబర్​నేరాల నియంత్రణపై శ్రద్ధ అవసరం'

ఎన్​ఆర్సీ, సీఏఏ వద్దు... ఉద్యోగ అవకాశాలే ముద్దు... అంటూ పట్టభద్రులు డిమాండ్​ చేశారు. మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసి.. ఎన్​ఆర్సీ, సీఏఏ అంటూ కాలక్షేపం చేస్తోందిని ఆరోపించారు. తెలంగాణ యుత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చాయ్, పండ్ల రసాలు అమ్ముతూ.. చెప్పులు కుడుతూ.. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ఎన్​ఆర్సీ, సీఏఏ వద్దూ.. ఉద్యోగ అవకాశాలే ముద్దు

ఇదీ చూడండి: 'సైబర్​నేరాల నియంత్రణపై శ్రద్ధ అవసరం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.