ETV Bharat / state

కాలుష్యంపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

నగరంలో పెరుగుతున్న కాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాం కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కాలుష్య నివారణకై ప్రజా రవాణా సౌకర్యాలను ఉపయోగించాలని నినాదాలు చేశారు.

author img

By

Published : Jul 18, 2019, 7:43 PM IST

కాలుష్యం పట్ల నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ

కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బషీర్​బాగ్​లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి కాలుష్య కారకాలు, నివారణ మార్గాలపై నినాదాలు చేశారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కాలుష్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిజాం కళాశాల అధ్యాపకులు తెలిపారు.

కాలుష్యం పట్ల నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ

ఇదీ చూడండి : విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని సర్పంచ్ ధర్నా

కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బషీర్​బాగ్​లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి కాలుష్య కారకాలు, నివారణ మార్గాలపై నినాదాలు చేశారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి కాలుష్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిజాం కళాశాల అధ్యాపకులు తెలిపారు.

కాలుష్యం పట్ల నిజాం కళాశాల ఎన్​సిసి విద్యార్థులు ర్యాలీ

ఇదీ చూడండి : విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదని సర్పంచ్ ధర్నా

TG_HYD_40_18_Nizam Ncc Student's Rally_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజాం కళాశాల ఎన్. సి. సి విద్యార్థులు హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి కాలుష్య కారకులు, నివారణ మార్గాలపై నినాదాలు చేశారు. సమాజంలో నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లోఅవగాహన మరింత పెరగవలసిన అవసరం ఉందని... దాని కోసం ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిజాం కళశాల అధ్యాపకులు తెలిపారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.