ETV Bharat / state

సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం..! - హైదరాబాద్​

హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో  "మార్క్సిజం అంబేడ్కర్​ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న చర్చా గోష్ఠి నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మేధావులు, వివిధ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.

"మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న చర్చా గోష్ఠి
author img

By

Published : Jul 11, 2019, 5:12 AM IST

Updated : Jul 11, 2019, 7:50 AM IST

"మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యల గురించి చర్చిస్తామని తెలిపారు. సమాజంలో వర్ణ వ్యవస్థ కొనసాగుతుందని, కుల వృత్తులతో ప్రజలు తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నారని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు. మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై నిర్వహించనున్న సదస్సు గోడ పత్రికను హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్​లో ఆవిష్కరించారు.

"మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న చర్చా గోష్ఠి

ఇదీ చూడండి : ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై హైకోర్టు విచారణ

"మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యల గురించి చర్చిస్తామని తెలిపారు. సమాజంలో వర్ణ వ్యవస్థ కొనసాగుతుందని, కుల వృత్తులతో ప్రజలు తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నారని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు. మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై నిర్వహించనున్న సదస్సు గోడ పత్రికను హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్​లో ఆవిష్కరించారు.

"మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న చర్చా గోష్ఠి

ఇదీ చూడండి : ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై హైకోర్టు విచారణ

Intro:హైదరాబాద్ లో ఎం సిపిఐ యు మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యా లు అంశంపై సదస్సు నిర్వహించనున్నారు.......


Body:సమాజంలో కుల వర్గ వ్యవస్థను కొనసాగుతున్నాయని కుల వృత్తుల తో మమేకమై తరతరాలుగా ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని ఎం సిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు.....మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై నిర్వహించిన సదస్సు గోడ పత్రికను హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఎం సిపిఐ ప్రతినిధులు ఆవిష్కరించారు.... బైట్....ఎండీ గౌస్ ఎం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి


Conclusion:ఎం సిపిఐ హైదరాబాద్లో నిర్వహించే సదస్సుకు మేధావులు వివిధ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నట్లు ఎం సిపిఐ నేతలు తెలిపారు.....
Last Updated : Jul 11, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.