ETV Bharat / state

యాసంగి-రబీ ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సిద్ధం - యాసంగి-రబీ ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సిద్ధం

రాష్ట్రంలో పకడ్బందీగా ధాన్యం సేకరించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సన్నద్ధత, జియో ట్యాగింగ్‌ వంటి అంశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.

యాసంగి-రబీ ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సిద్ధం
author img

By

Published : Apr 4, 2019, 6:39 AM IST

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనగోళ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,675 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ అధికారులను ఆదేశించారు.

యాసంగి-రబీ ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సిద్ధం

జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇప్పటి వరకు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దృష్ట్యా... ఆయా జిల్లాల్లో అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.


వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలు

కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులను చైతన్య పరచాలని కమిషనర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి 24 గంటల్లో ధాన్యం రైస్‌ మిల్లులకు తరలించాలి. ఈ క్రమంలో రైసు మిల్లులకు ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలు అమర్చి అవినీతి, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:మండుతున్న ఎండలు@ 47 డిగ్రీలు దాటొచ్చని హెచ్చరిక

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనగోళ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,675 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ అధికారులను ఆదేశించారు.

యాసంగి-రబీ ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సిద్ధం

జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇప్పటి వరకు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దృష్ట్యా... ఆయా జిల్లాల్లో అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.


వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలు

కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులను చైతన్య పరచాలని కమిషనర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి 24 గంటల్లో ధాన్యం రైస్‌ మిల్లులకు తరలించాలి. ఈ క్రమంలో రైసు మిల్లులకు ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలు అమర్చి అవినీతి, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:మండుతున్న ఎండలు@ 47 డిగ్రీలు దాటొచ్చని హెచ్చరిక

Intro:hyd--tg--VKB--02--04--BJP Road Show--ab--C21

యాంకర్ : దేశానికి సుస్థిరంగా ఉండాలంటే మోదీ లాంటి బలమై నాయకుడు అవసమని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి జనార్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఐదు ఎళ్ళలో భారత్ ను ప్రపంచంలో బలమైన దేశంగా తీర్చిదాడన్నారు. వికారాబాద్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు.


Body:1. వాయిస్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజాపా రోడ్ షో చేశారు. ఆలంపల్లి నుండి బీజేఆర్ చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. ఆట పాటలతో మోదీ మాస్క్ లతో కార్యకర్తలు సందడి చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అరడజన్ నాయకులు ప్రధాని పదవికి కోసం వెంపర్లాడుతంన్నారని అన్నారు. కూటమి తో సుస్థిర పాలన సాగుతోందా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ 16 సీట్లాతో ఎం సాదిస్తుందని అన్నారు. 15 సీట్లతో పోయిన సారి సాదించారని ఎద్దేవా చేశారు. మోదీ అండగా నిలబడితే వికారాబాద్ సమస్యలు తీరుస్తానని తెలిపారు. అనంతగిరి ని పర్యాటక స్థలంగా అభివృద్ధి , తాండూరులో కార్మికుల కోసం ఇ ఎస్ ఐ అసంపత్రి , జిల్లా లో కళాశాలలు , స్టడీ సెంటర్ ల ఏర్పాటు , వికారాబాద్ చుట్టూ రైల్వే లైన్ ఉన్నందు ట్రాఫిక్ సమస్య తీర్చేందంకు అవసరం అయిన చోట ఫ్లైఓవర్ , అండర్ బ్రిడ్జి లు , వికారాబాద్ ను జోగులాంబా జోన్ నుంచి మార్చి చార్మినార్ జోన్ కలిపేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.


Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్ ..9985133099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.