ETV Bharat / state

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మహమూద్ అలీ

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ.. హైదరాబాద్ నాంపల్లిలోని యూసిఫియన్ దర్గాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని.. బంగారు తెలంగాణ కోసం పాటు పడాలని యూసిఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

author img

By

Published : Jan 17, 2021, 7:38 PM IST

Home Minister Mahmood Ali inaugurated development works
అభివృద్ధి పనులను ప్రారంభించిన హోం మంత్రి మహమ్ముద్ అలీ

హైదరాబాద్ నాంపల్లిలోని యూసిఫియన్ దర్గాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 25 లక్షలు విలువ చేసే నీటి సంపు, మరుగుదొడ్లను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీంతో కలిసి హోంమంత్రి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని.. బంగారు తెలంగాణ కోసం పాటు పడాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రారంభోత్సవం సందర్భంగా... ఈ దర్గాలోనే ప్రార్థనలు నిర్వహించారని హోంమంత్రి గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్ నాంపల్లిలోని యూసిఫియన్ దర్గాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 25 లక్షలు విలువ చేసే నీటి సంపు, మరుగుదొడ్లను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీంతో కలిసి హోంమంత్రి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని.. బంగారు తెలంగాణ కోసం పాటు పడాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ప్రారంభోత్సవం సందర్భంగా... ఈ దర్గాలోనే ప్రార్థనలు నిర్వహించారని హోంమంత్రి గుర్తుచేసుకున్నారు.

ఇదీ చూడండి: పసుపు బోర్డు ఏర్పాటు ఇంకెప్పుడు ? : మానాల మోహన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.