ETV Bharat / state

'లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి' - HIGH COURT ORDERED TO RE-POSTMARTAM TO LINGAIAH BODY

గుండాల ఎన్​కౌంటర్​లో మరణించిన లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు 5 లోగా నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది.

HIGH COURT ORDERED TO RE-POSTMARTAM TO LINGAIAH BODY
author img

By

Published : Aug 1, 2019, 5:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన లింగన్న ఎన్‌కౌంటర్‌‌పై పౌరహక్కుల సంఘం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. లింగన్నను బూటకపు ఎన్​కౌంటర్​లో చంపారని పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం లింగన్న మృతదేహానికి రేపు సాయంత్రం ఆరు గంటలలోగా రీపోస్టుమార్టం నిర్వహించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు 5లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్​కౌంటర్​ ఛత్తీస్​గఢ్​ పరిధిలో జరిగిందని విచారణ సమయంలో అదనపు అడ్వకేట్​ జనరల్​ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

లింగన్న మృతదేహాన్ని రీ పోస్టుమార్టం నిర్వహించండి

ఇవీ చూడండి: అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన లింగన్న ఎన్‌కౌంటర్‌‌పై పౌరహక్కుల సంఘం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. లింగన్నను బూటకపు ఎన్​కౌంటర్​లో చంపారని పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం లింగన్న మృతదేహానికి రేపు సాయంత్రం ఆరు గంటలలోగా రీపోస్టుమార్టం నిర్వహించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు 5లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్​కౌంటర్​ ఛత్తీస్​గఢ్​ పరిధిలో జరిగిందని విచారణ సమయంలో అదనపు అడ్వకేట్​ జనరల్​ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

లింగన్న మృతదేహాన్ని రీ పోస్టుమార్టం నిర్వహించండి

ఇవీ చూడండి: అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.