ETV Bharat / state

శాసన మండలి ఛైర్మన్​గా గుత్తా సుఖేందర్​రెడ్డి...? - నల్గొండ ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​రెడ్డిని శాసనమండలి ఛైర్మన్​గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించినా... స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గుత్తా సుఖేందర్​రెడ్డి
author img

By

Published : Sep 8, 2019, 5:50 AM IST

Updated : Sep 8, 2019, 8:41 AM IST

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్​గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​రెడ్డిని నియమించాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముందుగా ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంతా భావించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంత్రి జగదీశ్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుత్తాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే స్థానికంగా పార్టీలో వర్గాలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని సీఎం భావించినట్లు సమాచారం. సుఖేందర్​తో మాట్లాడి మండలి ఛైర్మన్​ పదవిని తీసుకోవాలని... కేసీఆర్ సూచించినట్లు తెలిస్తోంది. ఉపఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని... అందులో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమావేశాల్లోనే గుత్తాను ఛైర్మన్​ పదవిలో నియమించే అవకాశం ఉంది.

శాసన మండలి ఛైర్మన్​గా గుత్తా సుఖేందర్​రెడ్డి...?

ఇదీ చూడండి : 'జల్​​ జీవన్​కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్​గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​రెడ్డిని నియమించాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ముందుగా ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని అంతా భావించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంత్రి జగదీశ్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుత్తాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే స్థానికంగా పార్టీలో వర్గాలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని సీఎం భావించినట్లు సమాచారం. సుఖేందర్​తో మాట్లాడి మండలి ఛైర్మన్​ పదవిని తీసుకోవాలని... కేసీఆర్ సూచించినట్లు తెలిస్తోంది. ఉపఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని... అందులో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమావేశాల్లోనే గుత్తాను ఛైర్మన్​ పదవిలో నియమించే అవకాశం ఉంది.

శాసన మండలి ఛైర్మన్​గా గుత్తా సుఖేందర్​రెడ్డి...?

ఇదీ చూడండి : 'జల్​​ జీవన్​కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'

Intro:సికింద్రాబాద్ యాంకర్..తహసిల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని రెవెన్యూ ఉద్యోగులు వ్యక్తి పై దాడికి పాల్పడిన ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ కలీముద్దీన్ కోఠిలో ఒక ఎలక్ట్రికల్ షాపు ను నిర్వహిస్తున్నాడు..భూమి విషయంలో అతను ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే వాడు..అతనికి ఎలక్ట్రానిక్స్ దుకాణం ఉండడం మరియు ఎలక్ట్రిక్ పనులు రావడంతో అతను కార్యాలయంలో పనులు చేస్తూ ఉండేవాడు.అక్కడ సంక్షేమ పథకాల లబ్ధిదారులు దరఖాస్తు నింపడం వారికి సహాయం చేస్తూ ఉండేవాడు ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగులు డబ్బులు తీసుకుంటున్న విషయాన్ని అతను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లాడు..కలిముద్దీన్ ను రెవెన్యూ ఆఫీసర్ ఆర్.ఐ విజయ్ నాయక్ ఫోన్ చేసి కార్యాలయానికి రమ్మని చెప్పడంతో అతను వచ్చాడు..అనంతరం ఉన్నత అధికారులకు తమపై ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావని ఆతని బెదిరిస్తూ దాడికి దిగారు..అక్కడే తనకు సహాయం గా పనిచేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు అస్లాం మరియు యూనిస్ కలిముద్దీన్ పట్టుకున్నారు..స్పెషల్ ఆర్ ఐ విజయ్ నాయక్ విఆర్వో పాక రాజు తనపై దాడికి తెగబడి మొహంపై చేతులపై పిడిగుద్దులు కురిపించారు..ఘటనపై బాధితుడు ఎమ్మార్వో కు ఫిర్యాదు చేయగా అతను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించింది బాధితుడు గాయాలతో గాంధీ నగర్ పిఎస్ కు చేరుకొని వారిపై తనపై దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. బైట్ ఖాళీముద్దీన్ బాధితుడు
Body:VamshiConclusion:7032401099
Last Updated : Sep 8, 2019, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.