ETV Bharat / state

అసెంబ్లీ ఉద్యోగులకు బత్తాయి పండ్లను పంపించిన శాసన మండలి ఛైర్మన్​

author img

By

Published : Apr 24, 2020, 7:54 PM IST

అసెంబ్లీ ఉద్యోగులకు.. శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి బత్తాయి పండ్లను అందజేశారు.

gutta sukender reddy fruits distribution to the workers at assembly
అసెంబ్లీ ఉద్యోగులకు బత్తాయి పండ్లను పంపించిన శాసన మండలి ఛైర్మన్​

కరోనాను ఎదుర్కొనేందుకు శరీరానికి విటమిన్​ 'సీ' అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని ఉద్యోగులకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బత్తాయి పండ్లను అందజేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తానే స్వయంగా సంచుల్లో నింపి.. నల్గొండ నుంచి అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు, తెరాస శాసనసభాపక్ష కార్యదర్శి రమేశ్​ రెడ్డి పండ్లను అసెంబ్లీ, మండలి ఉద్యోగులకు పంపిణీ చేశారు.

gutta sukender reddy fruits distribution to the workers at assembly
అసెంబ్లీ ఉద్యోగులకు బత్తాయి పండ్లను పంపించిన శాసన మండలి ఛైర్మన్​

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

కరోనాను ఎదుర్కొనేందుకు శరీరానికి విటమిన్​ 'సీ' అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని ఉద్యోగులకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బత్తాయి పండ్లను అందజేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తానే స్వయంగా సంచుల్లో నింపి.. నల్గొండ నుంచి అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు, తెరాస శాసనసభాపక్ష కార్యదర్శి రమేశ్​ రెడ్డి పండ్లను అసెంబ్లీ, మండలి ఉద్యోగులకు పంపిణీ చేశారు.

gutta sukender reddy fruits distribution to the workers at assembly
అసెంబ్లీ ఉద్యోగులకు బత్తాయి పండ్లను పంపించిన శాసన మండలి ఛైర్మన్​

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.