ETV Bharat / state

అందరూ రానవసరంలేదు.. సగం సిబ్బందే చాలు: విద్యాశాఖ - ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వ ఉత్తర్వులు

ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరు కావాలన్న ఉత్తర్వులను సవరిస్తూ... ఈ నెల 21 నుంచి పాఠశాలలు, కళాశాలల్లో సగం మంది మాత్రమే అందుబాటులోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

government-ordinance-on-teachers-attendance
అందరూ రానవసరంలేదు.. సగం సిబ్బందే చాలు: విద్యాశాఖ
author img

By

Published : Sep 11, 2020, 6:44 PM IST

విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈనెల 21 నుంచి పాఠశాలలు, కళాశాలల్లో గరిష్ఠంగా 50 శాతం సిబ్బందే అందుబాటులో ఉండాలని... తాజాగా విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కలిసి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఆన్​లైన్, దూర విద్యను ప్రోత్సహించాలని... విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.

విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈనెల 21 నుంచి పాఠశాలలు, కళాశాలల్లో గరిష్ఠంగా 50 శాతం సిబ్బందే అందుబాటులో ఉండాలని... తాజాగా విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కలిసి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఆన్​లైన్, దూర విద్యను ప్రోత్సహించాలని... విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'సిబ్బందిని ఇబ్బంది పెడితే.. కళాశాలలకు గుర్తింపు రద్దు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.