ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్​

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్​ జియాగూడలోని పేదలకు మేయర్​ బొంతు రామ్మోహన్​ నిత్యావసరాలు పంచిపెట్టారు. స్థానిక రంగనాథ స్వామి ఆలయ ప్రధానార్చకుడు శేషాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Apr 30, 2020, 8:40 PM IST

నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్​
నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్​

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ నిత్యావసరాలను పంపిణీ చేశారు. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయ ప్రధానార్చకుడు శేషాచారి, బంకట్​లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... మేయర్​ పాల్గొని 200 మందికి సరుకులను అందజేశారు. ఈనెల 23వ తేదీ నుంచి నేటివరకు సుమారు 27 వేల మంది పేదలకు నిత్యావసరాలను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ నిత్యావసరాలను పంపిణీ చేశారు. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయ ప్రధానార్చకుడు శేషాచారి, బంకట్​లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... మేయర్​ పాల్గొని 200 మందికి సరుకులను అందజేశారు. ఈనెల 23వ తేదీ నుంచి నేటివరకు సుమారు 27 వేల మంది పేదలకు నిత్యావసరాలను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.