తనిఖీలు చేస్తున్న కమిషనర్ హైదరాబాద్లోని గోల్కొండ, కుతుబ్షాహీ, లంగర్హౌస్ పరిధిలో పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోల్కొండ బంజారా దర్వాజా వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వారసత్వపు ప్రదేశాలను నూరు శాతం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఇవీ చూడండి :వరంగల్ 19వ డివిజన్కు ఉపఎన్నిక