ETV Bharat / state

సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా ఎదిగారు

author img

By

Published : Oct 2, 2020, 6:59 PM IST

మహాత్ముడి జీవితాశయం అందరికీ ఆదర్శనీయమని రవాణా శాఖ కమిషనర్​ ఎం. ఆర్​. ఎం రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని ట్రాన్స్​పోర్ట్​ భవన్​లో జాతిపిత చిత్ర‌ప‌టానికి ఆయన పూల‌మాల వేసి నివాళులు అర్పించారు.

gandhi jayanthi celebrations in transport bhavan hyderabad
సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా ఎదిగారు

మ‌హాత్మా గాంధీ జీవితాశయం ఆద‌ర్శనీయమని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఎం.ఆర్‌.ఎం.రావు అన్నారు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని నమ్మి ఆచరించిన గొప్ప మహనీయుడు మహాత్ముడని పేర్కొన్నారు. గాంధీ జయంతిని హైదరాబాద్​లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్​లో ఘనంగా నిర్వహించారు.

బాపూజీ చిత్ర‌ప‌టానికి కమిషనర్​ పూల‌మాల వేసి నివాళులర్పించారు. సామాన్యుడిలా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా గాంధీ మారిన తీరు అమోఘమన్నారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని కమిషనర్ శ్లాఘించారు.

మ‌హాత్మా గాంధీ జీవితాశయం ఆద‌ర్శనీయమని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఎం.ఆర్‌.ఎం.రావు అన్నారు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని నమ్మి ఆచరించిన గొప్ప మహనీయుడు మహాత్ముడని పేర్కొన్నారు. గాంధీ జయంతిని హైదరాబాద్​లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్​లో ఘనంగా నిర్వహించారు.

బాపూజీ చిత్ర‌ప‌టానికి కమిషనర్​ పూల‌మాల వేసి నివాళులర్పించారు. సామాన్యుడిలా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా గాంధీ మారిన తీరు అమోఘమన్నారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని కమిషనర్ శ్లాఘించారు.

ఇదీ చదవండి: 'హాథ్రస్​' ఘటనకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.