ETV Bharat / state

'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్‌ విజృంభణకు కారణం'

author img

By

Published : Mar 24, 2021, 2:40 AM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండటంపట్ల గాంధీ ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. రోగుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఆస్పత్రిలో 200 ఆక్సిజన్ పడకలను కొవిడ్ రోగుల కోసం కేటాయించగా.. అందులో ప్రస్తుతం సుమారు 80 మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే మరింత మందికి చికిత్స అందించేందుకు సన్నద్ధమవుతున్నామంటున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్‌ విజృంభణకు కారణం'
'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్‌ విజృంభణకు కారణం'
'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్‌ విజృంభణకు కారణం'

'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్‌ విజృంభణకు కారణం'

ఇదీ చదవండి: నేటి నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.