ETV Bharat / state

ఏవోబీ సరిహద్దులో సంపూర్ణ లాక్​డౌన్​

author img

By

Published : Jul 4, 2020, 7:44 PM IST

కరోనా మహమ్మారి వ్యాప్తిచెందకుండా అన్ని ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా జనసమూహం ఉండే ప్రాంతాలను తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ  ఏవోబీలో ఒడిశా ప్రభుత్వం ఈ నెలంతా శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

full lockdown in visakha boarder aob
ఏవోబీ సరిహద్దులో సంపూర్ణ లాక్​డౌన్​

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విశాఖపట్నం సరిహద్దు అయిన ఏవోబీలోని కోరాపుట్టు జిల్లాలో నెలరోజులు పాటు వారాంతంలో సంపూర్ణ లాక్​డౌన్​ అమలుచేస్తున్నారు.

ఈరోజు సరిహద్దులోని ఓనకడిల్లి, మాచ్​ఖండ్, జోలపుట్ గ్రామాల్లో దుకాణాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు జులై నెల మొత్తం ఇదే పద్ధతి పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విశాఖపట్నం సరిహద్దు అయిన ఏవోబీలోని కోరాపుట్టు జిల్లాలో నెలరోజులు పాటు వారాంతంలో సంపూర్ణ లాక్​డౌన్​ అమలుచేస్తున్నారు.

ఈరోజు సరిహద్దులోని ఓనకడిల్లి, మాచ్​ఖండ్, జోలపుట్ గ్రామాల్లో దుకాణాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు జులై నెల మొత్తం ఇదే పద్ధతి పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి

లైవ్​ వీడియో: మహిళపై కారు ఎక్కించిన ఎస్​ఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.