ETV Bharat / state

పుష్పం.. సదాశివం..

ఎల్బీనగర్​లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది

author img

By

Published : Mar 4, 2019, 2:42 PM IST

Updated : Mar 4, 2019, 2:53 PM IST

పువ్వులతో అలంకరించిన శివలింగం

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్​లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రకరకాల పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది. పుష్పలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

పువ్వులతో అలంకరించిన శివలింగం

శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్​లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రకరకాల పువ్వులతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది. పుష్పలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

ఇవీ చూడండి:ఈశ్వర సేవలో భట్టి

Intro:tg_adb_81_04_bugga_jathara_av_c7
బుగ్గ ఆలయానికి పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి సందర్బంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులో ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా మారింది. భక్తులు కొనేరులో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిన్న,పెద్ద తేడా లేకుండా శంకరున్ని దర్శించుకుంటున్నారు. బుగ్గ ఆలయం భక్తులతో సందడిగా మారింది. పట్టణంలోని శివాలయనికి కూడా భక్తులు బారులు తీరారు. బుగ్గ ఆలయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Body:బెల్లంపల్లి


Conclusion:బుగ్గ జాతర
Last Updated : Mar 4, 2019, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.