ETV Bharat / state

మద్యం దుకాణాల లైసెన్స్​ పొడిగింపు - మద్యం దుకాణాల లైసెన్స్​ పొడిగింపు

మద్యం దుకాణాల లైసెన్స్​ నెలరోజులుపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న దుకాణాల లైసెన్సులను వచ్చే నెల ఒకటో తేదీ వరకు పొడిగించారు. 2019 అక్టోబర్ ఒకటి నుంచి 31 వరకు మద్యం దుకాణాల అనుమతులు పొడిగిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మద్యం దుకాణాల లైసెన్స్​ పొడిగింపు
author img

By

Published : Sep 25, 2019, 7:46 PM IST

Updated : Sep 25, 2019, 11:26 PM IST

మద్యం దుకాణాల లైసెన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం దుకాణాలు యథాతథంగా అక్టోబరు 31 వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా ఈ నెలాఖరు నాటికి మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు ముగిసి... అక్టోబరు ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రావాల్సి ఉంది. ఎక్సైజ్‌ శాఖ అధికారులు నూతన మద్యం విధానంపై కసరత్తు పూర్తి చేసి నెల రోజుల కిందటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలతోపాటు... కొత్త విధానంపై చర్చించి విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉండటం వల్ల సకాలంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. అక్టోబరు చివర వరకు దుకాణాల లైసెన్స్‌లను పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం దుకాణాల లైసెన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం దుకాణాలు యథాతథంగా అక్టోబరు 31 వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా ఈ నెలాఖరు నాటికి మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు ముగిసి... అక్టోబరు ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రావాల్సి ఉంది. ఎక్సైజ్‌ శాఖ అధికారులు నూతన మద్యం విధానంపై కసరత్తు పూర్తి చేసి నెల రోజుల కిందటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలతోపాటు... కొత్త విధానంపై చర్చించి విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉండటం వల్ల సకాలంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. అక్టోబరు చివర వరకు దుకాణాల లైసెన్స్‌లను పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి : మహానగరంలో సీజన్​ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

Intro:సికింద్రాబాద్ యాంకర్.. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..సికింద్రాబాదులోని రసూల్పురా వద్ద పండిట్ దీన్ దయాల్ పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రామచంద్ర రావు హాజరయ్యారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రిని పిలుపుమేరకు వేషంలో స్వచ్ఛభారత్ ను పాటించాలని కోరారు..అదేవిధంగా లక్ష్మణ్ మరియు ఎమ్మెల్సీ రామచంద్రరావు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ లో భాగంగా పరిసరాలను శుభ్రం చేశారు..ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేశారు..ప్రధానమంత్రి పిలుపుమేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని అన్నారు..నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలాల్లో మోరి లో ప్లాస్టిక్ పదార్ధాలు వేయడం వల్ల నీరు పోకపోవడం మూలాన డ్రైనేజీ పొంగి పల్లి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుందన్నారు..రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు డెంగ్యూ విస్తరిస్తున్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు..బైట్ రామచంద్ర రావు ఎమ్మెల్సీBody:VamshiConclusion:7032401099
Last Updated : Sep 25, 2019, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.