ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీక్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు కుటుంబ సభ్యులకు మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ చెక్కులను అందించారు.
ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!