ETV Bharat / state

'బాధ్యులపై త్వరలో చర్యలు'

author img

By

Published : Mar 2, 2019, 4:25 PM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పెబెల్‌ సిటీలో బాలుడు మృతి ఘటనపై తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన మౌనీష్(పాత చిత్రం)
చర్యలు తీసుకొండి
గత నెల 12న రాజేంద్రనగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీ పెబెల్‌ సిటీలో బాలుడు మౌనీష్ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటనలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇన్ని రోజులైనప్పటికీబాధ్యులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బాలుడి తండ్రి దివాకర్ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

స్పందించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రమాద ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ట్విటర్​లోకోరారు. దీనిపై స్పందించిన డీజీపీ ఈ కేసులో విచారణ జరుగుతోందని... బాధ్యులకు నోటీసులు జారీ చేశామని... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇవీ చూడండి:పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..

చర్యలు తీసుకొండి
గత నెల 12న రాజేంద్రనగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీ పెబెల్‌ సిటీలో బాలుడు మౌనీష్ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటనలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఇన్ని రోజులైనప్పటికీబాధ్యులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బాలుడి తండ్రి దివాకర్ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

స్పందించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రమాద ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ట్విటర్​లోకోరారు. దీనిపై స్పందించిన డీజీపీ ఈ కేసులో విచారణ జరుగుతోందని... బాధ్యులకు నోటీసులు జారీ చేశామని... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇవీ చూడండి:పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.