ETV Bharat / state

స్వచ్ఛతపై అధికారుల 'చెత్త' శుద్ధి...

భాగ్యనగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు డంపింగ్​ యార్డుగా మారుస్తున్నారు. ఒక వైపు స్వచ్ఛత అంటూ కార్యక్రమాలు జరుగుతున్నా ఇవేవీ కొంత మంది అధికారులకు, ప్రజలకు పట్టడం లేదు. సరూర్​నగర్ సమీపంలోని​  సరస్వతి నగర్​ కాలనీలోని ఐదు ఎకరాల ఖాళీ స్థలం విషయంలోనూ ఇదే జరుగుతుందని చుట్టుపక్క ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Nov 26, 2019, 8:26 PM IST

dumping-issue-in-sarurnagar-hyderabad
స్వచ్ఛత అంటున్న అధికారులుక ఈ డంప్పింగ్​ సమస్య పట్టదా..

హైదరాబాద్ సరూర్​నగర్ మున్సిపాలిటీ​కి దగ్గరలో ఉన్న సరస్వతి నగర్​ కాలనీలో సుమారు ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అది సరస్వతి నగర్, వివేకానంద నగర్​ని కలుపుతూ ఉందని... ఆ స్థలాన్ని కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు డంపింగ్​ యార్డుగా చేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.

ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వారు వచ్చి రోడ్డు శుభ్రం చేసి వెళ్తారని తెలిపారు. కానీ మళ్లీ రెండు రోజులకే చెత్త తయారవుతుందన్నారు. చనిపోయిన జంతువులను, ఇళ్లల్లోని చెత్తనూ ఈ స్థలంలోనే వేస్తున్నారని చెప్పారు. ఈ చెత్త వల్ల కాలనీల్లోని చాలా మందికి డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గంధం వల్ల శ్వాస పీల్చకోవడం కష్టంగా ఉందని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్వచ్ఛతపై అధికారుల 'చెత్త'శుద్ధి..!

ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!

హైదరాబాద్ సరూర్​నగర్ మున్సిపాలిటీ​కి దగ్గరలో ఉన్న సరస్వతి నగర్​ కాలనీలో సుమారు ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అది సరస్వతి నగర్, వివేకానంద నగర్​ని కలుపుతూ ఉందని... ఆ స్థలాన్ని కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు డంపింగ్​ యార్డుగా చేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.

ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వారు వచ్చి రోడ్డు శుభ్రం చేసి వెళ్తారని తెలిపారు. కానీ మళ్లీ రెండు రోజులకే చెత్త తయారవుతుందన్నారు. చనిపోయిన జంతువులను, ఇళ్లల్లోని చెత్తనూ ఈ స్థలంలోనే వేస్తున్నారని చెప్పారు. ఈ చెత్త వల్ల కాలనీల్లోని చాలా మందికి డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గంధం వల్ల శ్వాస పీల్చకోవడం కష్టంగా ఉందని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్వచ్ఛతపై అధికారుల 'చెత్త'శుద్ధి..!

ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!

Intro:హైదరాబాద్ సరూర్ నగర్ గడ్డి అన్నారం మునిసిపల్ కి దగ్గరలో ఉన్న సరస్వతి నగర్ ర్ ఈ కాలనీ లో సుమారు ఐదు ఎకరాల స్థలం కలదు ఖాళీ స్థలం స్థలము సరస్వతి నగర్ మరియు వివేకానంద నగర్ ని కలుపుతూ ఉన్న ది ఈ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు కొత్త మంది డబ్బింగ్ చేస్తున్నారని కాలనీవాసులు తెలిపారు,


Body:ఎన్నిసార్లు మున్సిపల్ లో కంప్లైంట్ చేసిన కూడా ప్రయోజనం లేదు మున్సిపల్ వారు వచ్చి రోడ్డు క్లీన్ చేసి వెళ్తారు వాళ్ళు వెళ్ళిన రెండు రోజులకే మళ్ళీ చెత్త తయారవుతుంది, ఇక్కడ చనిపోయిన జంతువులను ఇళ్లల్లోని చెత్తను ఇక్కడే వేస్తున్నారు ఈ చెత్త కాలనీ లో చాలామందికి డెంగ్యూ, మలేరియా, జ్వరం ,వచ్చాయి ,విపరీతమైన వాసన వస్తుందని కానీ వాసులు వాళ్ళందరికీ ఇకనైనా శాశ్వత పరిష్కారం కాదని వాసులు కోరారు.


Conclusion:కావున మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా సంబంధిత ల్యాండ్ యజమానులకు నోటీసులు ఇచ్చి అప్రమత్తం ని శుభ్రం పరిచే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.

బైట్: సరస్వతి శంకరమై( కాలనీవాసులు)

బైట్: రామాంజనేయులు

బైట్ :బాలామణి

బైట్ :వెంకన్న (రాజేందర్ కాలనీ సెక్రెటరీ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.