ETV Bharat / state

డుడుమ జలపాతం.. ప్రకృతి అందాల సోయగం

పచ్చని చెట్ల మధ్య... ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల అందాలు.... ప్రకృతి సోయగాలకు నిలయాలు. ఓవైపు ఎర్రని రంగుతో... మరోవైపు తెల్లని వర్ణంతో... ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం సరికొత్తగా దర్శనమిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... లోయలోకి చేరుతున్న వరదనీరు.. ఆ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకువస్తోంది. 550 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న డుడుమ జలపాతం సోయగాలు... ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్నాయి.

author img

By

Published : Jul 5, 2019, 3:46 PM IST

డుడుమ జలపాతం.. ప్రకృతి అందాల సోయగం

.

డుడుమ జలపాతం.. ప్రకృతి అందాల సోయగం

పచ్చని చెట్ల మధ్య... ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల అందాలు.... ప్రకృతి సోయగాలకు నిలయాలు. ఓవైపు ఎర్రని రంగుతో... మరోవైపు తెల్లని వర్ణంతో... ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం సరికొత్తగా దర్శనమిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... లోయలోకి చేరుతున్న వరదనీరు.. ఆ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకువస్తోంది. 550 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న డుడుమ జలపాతం సోయగాలు... ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్నాయి.

ఇదీ చూడండి: కన్నెపల్లి పంప్​హౌస్​లో ట్రయల్ రన్

.

డుడుమ జలపాతం.. ప్రకృతి అందాల సోయగం

పచ్చని చెట్ల మధ్య... ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల అందాలు.... ప్రకృతి సోయగాలకు నిలయాలు. ఓవైపు ఎర్రని రంగుతో... మరోవైపు తెల్లని వర్ణంతో... ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం సరికొత్తగా దర్శనమిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... లోయలోకి చేరుతున్న వరదనీరు.. ఆ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకువస్తోంది. 550 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న డుడుమ జలపాతం సోయగాలు... ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్నాయి.

ఇదీ చూడండి: కన్నెపల్లి పంప్​హౌస్​లో ట్రయల్ రన్

Intro:Ap_cdp_46_05_akshara_dedvena_Av_Ap10043
కడప జిల్లా రాజంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అక్షర దీవెన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సరస్వతీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారి యాగాన్ని నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీలతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. రాజంపేట పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి చేరిన పిల్లలు హాజరయ్యారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతియేటా జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో అక్షర దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఇప్పటికే కడప రాయచోటి వంటి ప్రాంతాల్లో నిర్వహించామని ఇలాగే జిల్లా అంతటా ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు దేవాదాయ శాఖ అధికారి శ్రీధర్.


Body:వైభవంగా అక్షర దీవెన


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.