ETV Bharat / state

'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం' - Telangana news

కొంచం లావైతే చాలు వస్త్రాలు బిగుతు అవుతాయి. పిల్లలకైతే నెల నెలకు పొట్టి అయిపోతుంటాయి. మరి ఆ బట్టలు ఏం చేయాలి? ఇది ఇంటింటా ఉండే సమస్యే. ఆ వస్త్రాలను పేదలకు దానం చేయమంటోంది డొనేట్ వస్త్రా సంస్థ. ఈ మేరకు ఈ రోజు కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన నడకను ఐటీ సెక్రటరీ జయేశ్​ రంజన్ ప్రారంభించారు.

'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం'
'పాత వస్త్రాలు దానం చేసి మరొకరి గౌరవం కాపాడుదాం'
author img

By

Published : Mar 14, 2021, 4:13 PM IST

పాత వస్త్రాలను పేదలకు దానం చేయటం వల్ల మరొకరి గౌరవాన్ని కాపాడవచ్చని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌ వద్ద డొనేట్‌ వస్త్రా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నడకలో పాల్గొన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

పాత వస్త్రాలను పేదలకు దానం చేయటం వల్ల మరొకరి గౌరవాన్ని కాపాడవచ్చని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌ వద్ద డొనేట్‌ వస్త్రా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నడకలో పాల్గొన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: మహబూబాబాద్​లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.