ETV Bharat / state

జ్వరం రాగానే భయాందోళనకు గురికాకండి

జ్వరం రాగానే డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని నిలోఫర్​ ఆసుపత్రి ఆర్​.ఎం.ఓ లాలు ప్రసాద్​ అన్నారు. తగు మందులు, జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తగ్గుతుందని..తీవ్రత పెరిగితేనే ఆసుపత్రులను ఆశ్రయించాలని ఆయన ప్రజలకు సూచించారు.

author img

By

Published : Aug 26, 2019, 7:58 PM IST

జ్వరం రాగానే భయాందోళనకు గురికాకండి

జ్వరం రాగానే భయాందోళనకు గురికావొద్దని , ముఖ్యంగా డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని నీలోఫర్​ ఆసుపత్రి ఆర్​.ఎం.ఓ లాలూ ప్రసాద్​ అన్నారు. తగిన మందులు, అధికంగా నీరును తాగితే సరిపోతుందని తెలిపారు. కొందరు తలనొప్పి, జ్వరం వస్తే చాలు అనుమానంతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని పేర్కొన్నారు. తీవ్రత పెరిగితే ఆసుపత్రిని ఆశ్రయించాలని సూచించారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు డెంగీ జ్వరం వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివరించారు.

జ్వరం రాగానే భయాందోళనకు గురికాకండి

ఇదీచూడండి:ట్రంప్ చెణుకుకు మోదీ సమాధానమేమిటో తెలుసా!

జ్వరం రాగానే భయాందోళనకు గురికావొద్దని , ముఖ్యంగా డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని నీలోఫర్​ ఆసుపత్రి ఆర్​.ఎం.ఓ లాలూ ప్రసాద్​ అన్నారు. తగిన మందులు, అధికంగా నీరును తాగితే సరిపోతుందని తెలిపారు. కొందరు తలనొప్పి, జ్వరం వస్తే చాలు అనుమానంతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని పేర్కొన్నారు. తీవ్రత పెరిగితే ఆసుపత్రిని ఆశ్రయించాలని సూచించారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు డెంగీ జ్వరం వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వివరించారు.

జ్వరం రాగానే భయాందోళనకు గురికాకండి

ఇదీచూడండి:ట్రంప్ చెణుకుకు మోదీ సమాధానమేమిటో తెలుసా!

TG_Hyd_48_26_Viral Fevers At Niloufer_Ab_TS10005_Re Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) జ్వరం వచ్చిన వెంటనే డెంగీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదని నిలోఫర్ ఆసుపత్రి అర్.ఎం.ఓ లాలు ప్రసాద్ అన్నారు. కనీసం మూడు రోజుల జ్వరం తీవ్రత పరిశీలించాలని.. జ్వరం, నొప్పులకు అవసరమైన మందులు వేసుకోవడం, ఎక్కువ నీరు తాగాలని కోరారు. ఇలా మూడు రోజులు పరిశీలించి అప్పటికి జ్వరం తగ్గకపోతే ముందుగా రక్త పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ పరీక్షలలో రక్త కణాల సంఖ్య తగ్గిందని తేలితే.. అప్పుడే డెంగీ పరీక్ష చేయించాలని తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు రావడానికి కనీసం 5రోజుల సమయం పదుతుందన్నారు. ఆ పరీక్షలో డెంగీ ఉన్నట్లు నిర్దారణ జరిగితేనే మందులు తీసుకోవాలని.. తొందరపడి పరీక్షలు చేయించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తలనొప్పి, జ్వరం వస్తే చాలామంది డెంగీ గా అనుమానం పడ్డాడంతో... చికిత్స కోసం ఆసుపత్రికి రావడంతో నగరంలోనిప్రభుత్వ, ప్రవైట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు డెంగీ జ్వరం వస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో డెంగీ జ్వరాలు కేసులు అంతగా త్రీవత లేదని... చిన్న పిల్లలు, గర్భిణీ లు ఎక్కువగా వస్తుంటారని తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. బైట్ - లాలూ ప్రసాద్ - ( నిలోఫర్ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.